Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Pedana local news:గుడి స్థలం వివాదంలో రెల్లి సంఘం ప్రజా దర్బార్లో ఫిర్యాదు

Krishna:పెడన:21-11-25:- పట్టణంలో రెల్లి సంఘం గుడి స్థలం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్రమ ఆక్రమణలు, బెదిరింపులు చేస్తున్నారన్న ఆరోపణలతో రెల్లి సంఘం ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసింది.
కృష్ణా జిల్లాలోని పెడన పట్టణం, 18వ వార్డు—1982లో రెల్లి కులస్థుల కోసం కేటాయించిన గుడి స్థలం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. రెల్లి సంఘానికి చెందిన వారు అందించిన వివరాల ప్రకారం, పరసా వెంకటేశ్వరరావు, రంగారావు, పాపమ్మ, రమణయ్యలు ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు.

స్థానిక రెల్లి సంఘం అధ్యక్షుడు రామ్ బంగారు మాట్లాడుతూ“ఇదేమిటని ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులను ఆశ్రయించినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా హక్కును తిరిగి పొందేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ గుడి స్థలాన్ని మాకు అప్పగించాలి” అని విజ్ఞప్తి చేశారు.ఈ పిర్యాదును ప్రజా దర్బార్లో అధికారులకు అందజేసిన సంఘం సభ్యులు, తమ సమస్యకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker