Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Gudivada Flyover: Miraculous Progress & 7 Milestones to Development||గుడివాడ ఫ్లైఓవర్: అద్భుతమైన పురోగతి & అభివృద్ధికి 7 మైలురాళ్లు

Gudivada Flyover: Miraculous Progress & 7 Milestones to Development||గుడివాడ ఫ్లైఓవర్: అద్భుతమైన పురోగతి & అభివృద్ధికి 7 మైలురాళ్లు

కృష్ణాజిల్లా:గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే గేట్లపై ప్లే ఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలసౌరి తెలిపారు. ఆరు నెలల్లో. ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఆర్ఓబి నిర్మాణ పనులను పేద కాలవ సెంటర్లో ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ అధికారులు ప్లే ఓవర్ నిర్మాణ పనులపురోగతిని వివరించారు ఎంపీ బాలసౌరి మీడియాతో మాట్లాడుతూ… గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 70% పూర్తయినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల నాణ్యతను ఎమ్మెల్యే రాము పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు.
అధికారులు తెలిపిన చిన్న పాటి సాంకేతిక సమస్యలు 15 రోజుల్లో పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు.పార్లమెంట్ సభ్యుడిగా గుడివాడ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానని ఎంపీ బాలసౌరి పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని మెయిన్ రోడ్డు నిర్మాణానికి 20 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అవి త్వరలో ఆమోదం పొందనున్నట్లు ఎంపీ చెప్పారు.
గుడివాడ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఎంపీ బాలసౌరికి ప్రజల తరుపున ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. ఆయన శ్రమ ఫలితంగానే గుడివాడలో అనేక కేంద్ర ప్రాజెక్టులు మంజూర అయినట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయని ఎమ్మెల్యే రాము తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్,టిడిపి నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు, నిమ్మగడ్డ సత్యసాయి, యార్లగడ్డ సుధారాణి, వేమూరి త్రినాథ్, సందు పవన్,ఎన్ హెచ్ డి.ఈ సత్యనారాయణ, AE శరత్ చంద్ర, వల్లభనేని కన్స్ట్రక్షన్ ఎండి వల్లభనేని వెంకటేశ్వరరావు,పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Gudivada Flyover: Miraculous Progress & 7 Milestones to Development||గుడివాడ ఫ్లైఓవర్: అద్భుతమైన పురోగతి & అభివృద్ధికి 7 మైలురాళ్లు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker