Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

The 5 Remarkable Principles of the Coalition Government for Andhra Pradesh Farmers: MLA Ramu’s Extraordinary Program in Gudivada||ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం కూటమి ప్రభుత్వం యొక్క 5 అద్భుతమైన సూత్రాలు: గుడివాడలో ఎమ్మెల్యే రాము విశిష్ట కార్యక్రమం

The 5 Remarkable Principles of the Coalition Government for Andhra Pradesh Farmers: MLA Ramu’s Extraordinary Program in Gudivada||ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం కూటమి ప్రభుత్వం యొక్క 5 అద్భుతమైన సూత్రాలు: గుడివాడలో ఎమ్మెల్యే రాము విశిష్ట కార్యక్రమం

గుడివాడ మండలం దొండపాడు గ్రామం లో ‘రైతన్నా… మీకోసం’ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే రాము

దొండపాడు పరిసర గ్రామాల రైతులతో సమావేశమై… పంచ సూత్రాల ప్రయోజనాలు వివరించిన ఎమ్మెల్యే

దొండపాడు నవంబర్ 29: రాష్ట్రంలోని రైతన్నలకు మేలు చేసి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పంచ సూత్రాలను ప్రవేశపెట్టిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పంచ సూత్రాలపై గ్రామ గ్రామాన రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నామన్నారు.

రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా… మీకోసం’ కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో నిర్వహించారు. అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు… అనే పంచ సూత్రాలపై రైతులకు ఎమ్మెల్యే రాము రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు
“రైతన్న సేవలో – మన మంచి ప్రభుత్వం” ప్రచార పత్రికలను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే రాము రైతులను ఉద్దేశించి మాట్లాడారు….వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని గాలికొదిలేసి… రైతన్నను రోడ్డుపాలు చేసిందన్నారు.వైసీపీ ప్రభుత్వం రైతుకు చేయాల్సిన మేలు చేయకపోగా, వరుస వైఫల్యాలతో వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోయేలా చేసిందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పంచసూత్రాల ద్వారా వ్యవసాయాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకెళ్తుందన్నారు.వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసి, రైతుకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలు అన్నదాతలు అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

అనంతరం రైతులకు 30 క్వింటాళ్ల మినుము విత్తనాలు ఎమ్మెల్యే రాము రైతుల ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ, శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, బ్యాంక్ చైర్మన్ ముసునూరి రాజేంద్రప్రసాద్, ముత్తినేని అమరబాబు, లింగంనేని వీర బసవయ్య, కుటుంబరావు, తుమ్మల రత్నాకర్ రావు, మెరుగుమాల శ్రీనివాసరావు, మాదాల సునీత, సూరపనేని బ్రహ్మం, ఖాకీ బాబూజీ, గుడివాడ శ్రీను, చోరపూడి బుజ్జిబాబు, MPDO విష్ణు ప్రసాద్, వ్యవసాయ శాఖ ADA కవిత, AO అనంతలక్ష్మి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ సౌజన్య, దొండపాడు పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker