జిల్లాలో బైక్ ల చోరీలకు పాల్పడుతున్న మల్లిఖార్జునరావు అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్దనుండి 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ కేసులో ముగ్గురు రిసీవర్స్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు.Guntur: ఏఎమ్ రత్నం వర్సెస్ కె.ఎల్.నారాయణ – అధిపత్యపు పోరులో ఆగిన ఎఫ్.డి.సి. చైర్మన్ నియామకం
గురజాలకు చెందిన ముద్దాయి టాపీ పని చేసుకుంటూ బైక్ ల చోరీలకు పాల్పడుతున్నాడని చెప్పారు. పోలీసులు మరింతగా నిఘా పెంచి నిందితుడుని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బైక్ ల విలువ 25 లక్షలు ఉంటుందని చెప్పారు.