chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR: కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చేసిన కూటమి ప్రభుత్వం

YSRCP AGITATION ON FAKE LIQUOR

ప్రజల ప్రాణాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రాన్ని సారా ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని విమర్శించారు. కల్తీ మద్యం అరికట్టాలని డిమాండ్ చేస్తూ బ్రాడీపేట ఎక్సైజ్ డిసి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్, నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చేశారని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ప్రజలకు వైసీపీ ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందించిందని స్పష్టం చేశారు.ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగితే పైకి పోవడం ఖాయం అన్నారు. కల్తీ మద్యం అరికటటాలని డిమాండ్ చేస్తూ నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker