chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: గాంధీ జయంతి సందర్భంగా గుంటూరులో మాంసం విక్రయాలు నిషేధం

GUNTUR COMMISSIONER STATMENT

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలో నాన్ వెజ్ (మాంసం, చేపలు, చికెన్ మొదలైనవి) అమ్మకాలు పూర్తిగా నిషేధమని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. నిబంధనలను ఉల్లంఘించి నాన్ వెజ్ విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. గుంటూరు నగర పరిధిలోని అన్ని నాన్ వెజ్ విక్రేతలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలి. నిషేధం అమలుని ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కమిషనర్.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker