chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: గాలి నాణ్యత మెరుగుదల చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్ తమీమ్ అన్సారియా

GUNTUR COLLECTOR MEETING ON ENVIRONMENT

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గాలి నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కాలుష్య నివారణ చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జరిగిన జిల్లా స్థాయి అమలు కమిటీ (DLIC) సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి సమీక్షించారు. ఎన్ సీ ఎ పీ  ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కాలుష్య నివారణకు  రహదారుల అభివృద్ధి, మొక్కలు నాటే పనులపై జిల్లా కలెక్టర్  సమీక్షించి, అధికారులకు సూచనలు అందించారు.

GMC గుంటూరు నగర పాలక సంస్త స్టాండింగ్ కమిటీ ఎన్నిక ? నేరుగా హైదరాబాద్ పార్టీ శిబిరాలు నుండి కౌన్సిల్ హాల్ కి కార్పొరేటర్లు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా నగరంలో  కాలుష్య నియంత్రణకు మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించి గాలి నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  మెడికల్ క్లబ్ రోడ్డు, పొన్నూరు రోడ్డు బీటీ పనులకు, మియా వాకి ప్లాంటేషన్ కు రూ.3.56 కోట్ల తో అందించిన ప్రతిపాదనలకు ప్రాథమికంగా సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీనా బేగం, డీఎఫ్ఓ హిమ శైలజ, డిటిసి సీతారామిరెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి, నగరపాలక సంస్థ ఇంచార్జ్ ఎస్ఈ సుందరరామిరెడ్డి, సిపిసిబి కన్సల్టెంట్ కోమలి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker