Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR: గుంటూరులో వామపక్షాల ఆందోళన

CPI AGITATION IN GUNTUR

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని వామపక్ష పార్టీలు ఖండించాయి. ఈమేరకు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా లాయర్ రాకేష్ కిషోర్ ప్రవర్తించారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగింది కనుక సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. బాధ్యుడుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button