Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR: గుంటూరులో వైఎస్సార్సీపీ ఆందోళన

YSRCP AGITATION IN GUNTUR

కల్తీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో బ్రాడీపేట ఎక్సైజ్ డి.సి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కల్తీ లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేశారు. కార్యక్రమాన్ని ని ధ్వంసం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నూరీ ఫాతిమా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం సరఫరా చేశారంటూ గతంలో అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా కల్తీ మద్యం సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు. కల్తీ మద్యం తయారీని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కల్తీ మద్యం తయారు చేసి సరఫరా చేసిన వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button