Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

GUNTUR: గుంటూరు నార్త్ ప్యారిస్ ఏఈ.ఎల్.సి చర్చి నూతన పాలకవర్గం ఏర్పాటు

గుంటూరు నార్త్ ప్యారిస్ ఏఈ.ఎల్.సి చర్చి పాలకవర్గానికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబర్ 28, 29. 30 తేదీలలో నామినేషన్లు స్వీకరించారు. అనంతరం అక్టోబర్ 1, 2 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి చేశారు. అనంతరం అక్టోబర్ మూడో తేదీన నామినేషన్ల పరిశీలన చేశారు. నామినేషన్ల పరిశీలన అధికారులుగా ఏ ఈ ఎల్ సి మాజీ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ విక్టర్ మోజస్, ఏసీ కళాశాల ప్రిన్సిపల్ కే. మోజస్ వ్యవహరించారు.‌ నామినేషన్ల పరిశీలన అనంతరం 14 మంది అర్హులైన వారితో నార్త్ ప్యారిస్ చర్చి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వివరాలను రెవరెండ్ డాక్టర్ ఎస్.జే బాబూరావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభిషేకం చేయడం జరిగిందని చెప్పారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో నకిలీ రిసిప్ట్లు పెట్టిన వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నార్త్ ప్యారిస్ పీసీసీ ప్రతినిధులు జాలాది చిత్తరంజన్, బోరుగడ్డ రత్నాకర్, మేళం రమేష్ కుమార్, పెండెం రతన్, పేర్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button