Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరుఆంధ్రప్రదేశ్

Guntur: జీఎస్టీ లో శ్లాబుల మార్పు వల్ల రైతులు, యువతకు ప్రయోజనం లేదు

CHAMBER OF COMMERS PRESS MEET

రైతులకు మేలు చేసే విధంగా జీఎస్టీ లో మార్పులు లేవని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. ఈమేరకు ఛాంబర్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు శనివారం మీడియాతో మాట్లాడారు. రైతుల తోపాటు యువత, కార్మికులకు కూడా జీఎస్టీ లో శ్లాబుల మార్పు ఉపయోగపడే విధంగా లేదని తెలిపారు. 5-12 కంటే ఎక్కువ ఉండకూడదు అని గతంలో డిమాండ్ చేశామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ పైన జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆటోలు, ఫెర్టిలైజర్ మీద కూడా జీఎస్టీ తగ్గించాలని కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button