Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవీడియోలువెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్
గుంటూరుఆంధ్రప్రదేశ్

GUNTUR: తురకపాలెంలో మరణాలపై అధ్యయనం చేయాలి

CPM LEADERS PRESS MEET

గుంటూరు పరిధిలోని తురకపాలెంలో గత ఏడాది నుంచి అసాధారణ మరణాలు సంభవిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ తెలిపారు. ఏడాదిలో 100 మంది చనిపోగా గడిచిన 3 నెలల రోజుల్లో 30 మంది మరణించారని తెలిపారు. బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే తురకపాలెంలో నివశిస్తున్న వారందరికీ వైద్య పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. వరుసగా సంభవిస్తున్న మరణాలు పై వెంటనే అధ్యయనం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు నళినీకాంత్, భావన్నారాయణ, అప్పారావు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker