పార్కింగ్ చేసిన కార్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాకి చెందిన జంగం బాజీ ఈ చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. నిందితుడి నుంచి 6 లక్షల విలువైన ల్యాప్టాప్లు, 2 లక్షల నగదు, 11 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
235 Less than a minute