Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవీడియోలువెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్
గుంటూరుఆంధ్రప్రదేశ్

Guntur: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో అవసరం

GUNTUR SP SATHISH KUMAR PRESS MEET

ఆగష్టు 26న కొల్లిపర మండలం అత్తోటలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దుర్గా ప్రసాద్, ఎలీషా అనే ఇరువురు పాత నేరస్తులను సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. సీసీ కెమెరాలు ఆధారంగా దోపిడీ కేసును ఛేదించడం జరిగిందని తెలిపారు. ప్రజలు మరింతగా సహకరించి అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker