Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవీడియోలువెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్
ఆంధ్రప్రదేశ్

Guntur: వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవి

MLA MADHAVI PARTICIPATE GANESH FESTIVAL

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి రోడ్, గౌతమి నగర్ 3వ లైన్, విద్యానగర్ 1వ లైన్, కొండయ్య కాలనీ మండపాలలో భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… గణేశ్ చతుర్థి పండుగలు మత సామరస్యం, ఐక్యతకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ శాంతి సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. స్థానికులు ఎమ్మెల్యే గళ్ళా మాధవికి తమ కాలనీల సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker