గుంటూరు
Guntur news :సమ్మర్ ఓరియంటేషన్ క్యాంపు
ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు సమ్మర్ ఓరియంటేషన్ క్యాంపు జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ షేక్ అబ్దుల్ రెహమాన్ గారు సూపర్వైజర్ ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పిల్లలకు టిష్యూస్ గురించి చెప్పారు అందులో ముఖ్యంగా ప్లాంట్ ఇష్యూస్ మరియు యానిమల్ టిష్యూస్ గురించి చాలా విపులంగా చెప్పారు. తదుపరి పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగించే సామాజిక చైతన్య కథలు చెప్పి ఉన్నారు. కార్యక్రమంలో షేక్ ఖయ్యూం అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ వన్ మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొని ఉన్నారు.