chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: నిబంధనలకు విరుద్ధంగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు

GUNTUR OVER BRIDGE JAC PRESS MEET

గుంటూరు అభివృద్ధిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఫల్యం చెందారని బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి జేఏసీ ప్రతినిధులు ఆరోపించారు. సాక్షాత్తు అధికారులు కేంద్ర మంత్రిని తప్పుదారి పట్టించారని చెప్పారు. జేఏసీ ప్రతినిధులు వల్లూరు శివప్రసాద్, ఎల్. భారవి గుంటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో హైకోర్టు స్పందించి అడ్వకేట్ కమీషన్ ను ఏర్పాటు చేయడం పాలకుల వైఫల్యాని నిదర్శనం అని అన్నారు. అకస్మాత్తుగా బ్రిడ్జిని కూల్చి వేసి అధికారులు కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి గుంటూరులోని అన్ని వర్గాలతో చర్చించి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ ఆర్డర్ ప్రకారం రహదారి విస్తరణ, భూ సేకరణ చేయాలని సూచించారు. అదేవిధంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker