chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.25,000/- మంజూరు చేయాలి

CRISTIAN ASSOCIATION AGITATION IN GUNTUR

GUNTUR:-క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. పాస్టర్లు, చర్చీలు, క్రైస్తవుల రక్షణ కోరుతూ ఛలో కలెక్టరేట్ పేరుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలిండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజసుందర బాబు మాట్లాడారు. క్రైస్తవులు, చర్చీలు, పాస్టర్ల, సువర్తికుల, దైవ సేవకుల రక్షణ కొరకు ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించాలి.

జాప్యం లేకుండా క్రైస్తవ సమాధుల కోసం స్థలాలు కేటాయించి, క్రైస్తవ సమాధి తోటలు ఏర్పాటు చేసి సమాధి తోటల్లో ఇంటర్నల్ రోడ్లు ప్రార్థన మందిరం నిర్మించాలి. గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ సమాధి తోటలకు చుట్టూ ప్రహరి గోడలు ఏర్పాటు చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 27, 28 లను పటిష్టంగా అమలు చేయడానికి రూల్స్ రూపొందించి, మతసామరసాన్ని కాపాడాలి.. పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.25,000/- మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker