Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన న్యాయ నిపుణులు

DEVELOPMENT PROGRAM IN GUNTUR

గుంటూరులో జరుగుతున్న శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులపై హైకోర్టు స్పందించింది. బాధితులకు సరైన పరిహారం ఇవ్వకుండా బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారంటూ జేఏసీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం అడ్వకేట్ కమిషనర్‌ను హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ బృందం ఆదివారం ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించింది. బ్రిడ్జి నిర్మాణం, స్థానిక వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే శంకర్ ఓవర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో కొంతమంది పనిగట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఓవర్ బ్రిడ్జి విస్తరణ విషయంలో వ్యాపారులకు సరైన రీతిలో నష్టపరిహారం, టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. లాయర్లు తమ ఫీజుల కోసమే కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button