Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: గుంటూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

CENTRAL MINISTER PEMMASANI VISIT DEVELOPMENT PROGRAMMES

గుంటూరులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, అధికారులతో కలిసి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. “మిర్చి యార్డ్ వద్ద పై వంతెన పనులు వేగంగా జరుగున్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జి జీజీహెచ్ వైపు డిసెంబర్ 15లోపు 7 పిల్లర్లు పూర్తి అయ్యేలా పనులు జరుగుతున్నాయి. శంకర్ విలాస్ వైపు దుకాణాలను తొలగించడంలో కొంత జాప్యం చోటుచేసుకుంది. వ్యాపారులు, ప్రజలు అర్ధం చేసుకుని అభివృద్ధికి సహకరించాలి. షాపుల యాజమాన్యం అడుగుతున్న నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదు. నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button