Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

Cotton Sale Center Open CCI

ప్రస్తుత పత్తి సీజన్ 2025-26 కొరకు పత్తి కొనుగోలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ప్రారంభించబడింది. పత్తి రైతుల హక్కులను రక్షించడానికి, కార్పొరేషన్ తన పరిధిలో ఉన్న జిల్లాల్లో మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను తెరిచింది. నాణ్యతా ప్రమాణాల ప్రకారం పత్తిలో తేమ శాతం 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) ఇవ్వబడుతుంది. అయితే, తేమ శాతం 8% కంటే ఎక్కువగా 12% వరకు ఉన్నా, MSP పై 8% పైగా ఉన్న తేమను తక్కువ చేసి చెల్లించబడును. అందువలన, కార్పొరేషన్ పత్తి రైతులను ఆరబెట్టిన పత్తి మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంది. తద్వారా అధిక తేమ వలన Deduction (తగ్గింపు) ఉండదు. ఎలాంటి పరిస్థితులలోనైనా, పత్తిలో తేమ శాతం 12% మించకూడదు. ఏదైనా సహాయం అవసరమైతే, రైతులు కార్పొరేషన్ శాఖ కార్యాలయం గుంటూరు ను WhatsApp హెల్ప్ లైన్ నంబర్ 7659954529 ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button