Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: ప్రజలకు సహకార అభివృద్ధి పెంపొందించడంలోవిశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు ముందు – 2025 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడంపై హర్షం

VISAKHAPATNAM COOPERATIVE BANK MEETING

పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో దక్షిణ భారతదేశంలో ప్రథమ బ్యాంకు విశాఖపట్నం కో-ఆపరేటివ్ అని బ్యాంకు డైరెక్టర్ పి.వి మల్లికార్జునరావు, చుక్కలపల్లి రామారావు, చిన్నం కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఏటుకూరు రోడ్డులో గల ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ వన్ టౌన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సహకార సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పి.వి మల్లికార్జునరావు, చుక్కలపల్లి రామారావు, చిన్నం కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ బ్యాంకు సభ్యులకు ఆర్థిక లావాదేవీలు జరుపుకునే సౌకర్యంతో పాటు సాకార సూత్రాలు, సహకార విలువలకు ప్రాధాన్యత ఇస్తూ సభ్యుల సంక్షేమానికి చేయూత ఇస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సాకార సంఘాలు ఉన్నాయని, వీటిలో సుమారు 100 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సహకార సూత్రాలు స్వేచ్ఛ పూరిత స్వేచ్ఛ సౌలభ్యం, ప్రజాస్వామ్య నియంత్రణ, ఆర్థిక భాగస్వామ్యం స్వయం ప్రతిపత్తి విద్య, శిక్షణ, సమాచారం సహకార సంఘాల మధ్య సమన్వయం సమాజ శ్రేయస్సు ఈ ఏడు సూత్రాలు పూర్తిస్థాయిలో పాటించే సహకార సంస్థల్లో ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ ఎం. ఎర్రంరెడ్డి, బ్యాంకు మేనేజర్ ఎస్. శివనారాయణ, బుల్లి కుమార్, బ్యాంక్ సిబ్బంది సతీష్ కుమార్, పులి శిరీష, పి. నాగలక్ష్మి, ఎస్కే, షఫీ, ముకుంద, శివ, అనిల్, ప్రసాద్, కమిటీ సభ్యులు జి. రాఘవేంద్రరావు, టి. నాగేశ్వరరావు మరియు బ్యాంకు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహకార సదస్సుల భాగంగా అతి తక్కువ వడ్డీతో లోన్స్ పొందిన ఖాతాదారులకు చెక్కులను అందజేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button