Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: మెడికల్ కాలేజీల పీ.పీ.పీ విధానంపై అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ

BJP LEADERS PRESS MEET

రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ తిరుపతిరావు, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువాయి రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెలగేటి గంగాధర్ గురువారం మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే వాటిని గత ప్రభుత్వం సకాలంలో వినియోగించలేక పోయిందని చెప్పారు. మెడికల్ కళాశాలలను పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఎవరూ అపోహలకు గురికావద్దని సూచించారు. వైసీపీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. మెడికల్ కాలేజీల పీ.పీ.పీ విధానంలో విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button