Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో ఉద్యమం

CPI LEADERS PRESS MEET

చంద్రబాబు, లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. పీపీపీ పేరుతో మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారని విమర్శించారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఎంత దారుణమో ఇది స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఇప్పటికే కోస్తా జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో మంచానికి ఇద్దరు–ముగ్గురు పేషెంట్లు చేరే పరిస్థితి ఉండగా, ప్రైవేట్‌కు ఇస్తే అవి వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రజావ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో సిపిఐ అన్ని పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అజయ్ కుమార్ పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker