Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: హడావుడిగా పంట నష్టం అంచనా వేస్తున్నారు

FORMERS ASSOCIATION PRESS MEET

మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అధికారులు హడావుడిగా పంట నష్టం అంచనా వేస్తున్నారని తెలిపారు. దీని వల్ల రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో మొత్తం 70 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి పంట నష్టం అంచనా సమగ్రంగా వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పత్తి, వరికి రూ. 25 వేలు, అపరాలకు రూ.10, ఉద్యానవన పంటలకు 50 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button