
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా వారం రోజులు పాటు పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రంథాలయ ముగింపు వేడుకలు బృందావన్ గార్డెన్స్ మహిళా, బాల గ్రంథాలయంలో గురువారం నిర్వహించారు. 💑 “City Marriage Bureau – సరైన జంటకు సరైన వేదిక”🔗 https://citymarriagebureau.com/ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత సుజాత, యోగా గురువులు రెడ్డి సాంబశివరావు, మోహన్ రెడ్డి, రామారావు, గ్రంథాలయ అధికారి శకుంతల తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు.







