chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లాఆంధ్రప్రదేశ్

Guntur East MLA Mohammed Nasir says the state government is making special efforts to make poor women entrepreneurs.

పేద మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ఇందుకోసం మెప్నా విభాగం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. నగరపాలక సంస్థలో గురువారం మెప్నా ఆర్పీ లకు ట్యూబ్ లో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే తోపాటు డిప్యూటీ మేయర్ సజీల, మెప్మా పీడీ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్పీలకు
ట్యాబ్ లు అందజేయడం ద్వారా ప్రజలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్పీ లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker