chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లాఆంధ్రప్రదేశ్

GUNTUR : Former Union Minister Chinta Mohan said that the government education system in Andhra Pradesh is weakening.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. 35 వేలు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని 10 వేలకు తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో నూతన విద్యా విధానం తీసుకురావడం జరిగిందని చెప్పారు. అయితే ప్రస్తుతం పేదలకు విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మైనార్టీలు, ఓబీసీ లకు రక్షణ లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు. రాజధాని నిర్మాణం కోసం కేవలం వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని చెప్పారు. కానీ ఇప్పటికే సేకరించిన
33 వేల ఎకరాలు సరిపోక మరో 40 వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చింతా మోహన్ పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker