chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR LATEST NEWS: 250 సెల్ ఫోన్లు రికవరీ చేసిన గుంటూరు జిల్లా పోలీసులు

GUNTUR SP VAKUL JINDAL PRESS MEET

జిల్లాలో నేరాల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లాలో చోరీకి గురైన 250 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు.

ఈ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ ల విలువ సుమారు 50 లక్షలు ఉంటుంది.సెల్ ఫోన్ చోరీ మిస్ అయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.2 సంవత్సరాల్లో 1300 సెల్ ఫోన్లు రికవరీ చేసాం.వీటి విలువ 6 కోట్ల 80 లక్షల ఉంటుంది. సెల్ ఫోన్లు చోరీ చేసి నేరాలకు పాల్పడుతున్నారు.సెల్ ఫోన్ పోయిన వెంటనే నెంబర్ ను డియాక్టివేట్ చేయాలి. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker