Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News: ఆలపాటిని భారీ మెజారిటీతో గెలిపించాలి

MLC ELECTION UPDATE

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 30వేల మంది పట్టబద్రులు ఓటర్లుగా నమోదు కావడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలతో గురువారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బూత్ లెవెల్‌లో ప్రతి ఓటరు దగ్గరకు పార్టీ నేతలు తప్పనిసరిగా వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల కు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button