ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట
చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం నాడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు . తదుపరి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు