సగరుల ఆరాధ్యదైవమైన భగీరథుడి జయంతిని ఆదివారం తాడేపల్లి పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్ సిపిఎం ఆఫీస్ వెనుక శివాలయంలో భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సగరులు భగీరథుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సగరుల నాయకులు మాట్లాడుతూ భువి నుంచి దివికి గంగను తీసుకొచ్చేందుకు భగీరథుడు చేసిన కృషి ప్రశంస నీయమన్నారు. లక్ష్య సాధనలో ఆయన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. అనంతరం ఉండవల్లి సెంటర్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సగర నాయకులు కంభం సాయిచంద్, కటారి తిరుపతిరావు, పిన్నబ్రోలు నాగరాజు, ధూపాటి వాసు, నక్క వెంకటసుబ్బారావు, గార్లపాటి దుర్గారావు, గండికోట సోమరాజు, కటారి హరిబాబు,వెంకటేశ్వరరావు, ముసలయ్య, వెంకటకృష్ణ, గోపి, సుధీర్, నరసింహ, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Next
17 hours ago
గురుశిష్య పరంపరకు నిలువుటద్దం: ఫాదర్ యేరువ ఇన్నయ్య వర్ధంతి ఘన నివాళి
2 days ago
శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ప్రతి భక్తి నిమిషాన్ని భావప్రబుద్ధంగా గడపాలని ఆశించే సమయంలో, దేవస్థాన కార్యదర్శి శ్రీనివాసరావు ఒక కీలక సమాచారం వెల్లడించారు. వారు తెలిపారు: Abhishekam Suspended in Srisailam Temple During Sravana Masam – Key Days Affected
3 days ago
AP సచివాలయంలో జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయలు:Decisions taken on various issues at the 27th e-Cabinet meeting held at the Secretariat
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
పెడన డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరం||Permanent Solution Needed for Pedana Drainage Crisis
3 days ago
పెడనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం||First Step in Good Governance Program in Pedana
3 days ago
Check Also
Close