సగరుల ఆరాధ్యదైవమైన భగీరథుడి జయంతిని ఆదివారం తాడేపల్లి పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్ సిపిఎం ఆఫీస్ వెనుక శివాలయంలో భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సగరులు భగీరథుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సగరుల నాయకులు మాట్లాడుతూ భువి నుంచి దివికి గంగను తీసుకొచ్చేందుకు భగీరథుడు చేసిన కృషి ప్రశంస నీయమన్నారు. లక్ష్య సాధనలో ఆయన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. అనంతరం ఉండవల్లి సెంటర్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సగర నాయకులు కంభం సాయిచంద్, కటారి తిరుపతిరావు, పిన్నబ్రోలు నాగరాజు, ధూపాటి వాసు, నక్క వెంకటసుబ్బారావు, గార్లపాటి దుర్గారావు, గండికోట సోమరాజు, కటారి హరిబాబు,వెంకటేశ్వరరావు, ముసలయ్య, వెంకటకృష్ణ, గోపి, సుధీర్, నరసింహ, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Next
2 days ago
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో విజయవాడ లో అసిస్టెంట్ మేనేజర్ హోదా లో పదవి విరమణ చేస్తున్న నాగేశ్వరావు గారికి శుభకాంక్షలు …Best wishes to Nageshwara Rao garu who is retiring from the position of Assistant Manager at United India Insurance Company Limited, Vijayawada…
6 days ago
మహానాడుకు అన్న ఎన్టీఆర్ ఆహ్వానం | Nandamuri Taraka Rama Rao | Mahanadu 2025
1 week ago
ntr నాటకళాపరిషత్తు సాతులూరు జాతీయ పోటీలు ప్రత్యక్ష ప్రసారం Day 2
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close