chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News: లాయర్ల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు

Advocates Agitation

పొన్నూరులో లాయర్ ప్రకాష్ పై దాడి జరగడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈమేరకు మంగళవారం నాటి రిలే దీక్షలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. డిసిసి అధ్యక్షుడు చిలకా విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్ జాన్ బాబు, సుధీర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అకారణంగా లాయర్ ప్రకాష్ పై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్యని ఈ సందర్భంగా విజయ్ కుమార్ చెప్పారు. న్యాయవాదులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker