Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

The 5 Essential Steps: Why Personal Hygiene is the Key to Swachh Bharat Success || స్వచ్ఛ భారత్ విజయానికి 5 అత్యవసర చర్యలు: పర్సనల్ హైజీన్ ఎందుకు కీలకం?

స్వచ్ఛ భారత్ లో పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతల పై కూడా దృష్టి పెట్టాలి….ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు

The 5 Essential Steps: Why Personal Hygiene is the Key to Swachh Bharat Success || స్వచ్ఛ భారత్ విజయానికి 5 అత్యవసర చర్యలు: పర్సనల్ హైజీన్ ఎందుకు కీలకం?


బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్తనందాయపాలెం గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పై కూడా విద్యార్ధిని విద్యార్ధులకు మరియు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పేరుతో నేలలో ప్రతి మూడవ శనివారం గ్రామాలలో స్వచ్ఛత పై అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం సంతోష దాయకం అని తెలియ జేశారు. అందులో భాగంగా ఈరోజు కొత్త నందాయ పాలెం గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్ధిని విద్యార్ధులకు వ్యక్తిగత పరిశుభ్రత పై సంపూర్ణ అవగాహన కల్పించి, కార్యదర్శి మురళి రెడ్డి ద్వారా పిల్లలకు మరియు గ్రామస్తులకు ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు ఎంపీటీసీ తాండ్ర తెలిపారు.
అవగాహనా కార్యక్రమాల అనంతరం విద్యార్ధిని విద్యార్ధులకు ఏ విధంగా చేతులు శుభ్రం చేసుకోవాలో తెలియ జేసే కార్యక్రమాన్ని స్వయంగా సర్పంచ్ మరియు ఎంపీటీసీ లు చేపట్టారు.
కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మురళి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సంగీత బాబు, సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

The 5 Essential Steps: Why Personal Hygiene is the Key to Swachh Bharat Success || స్వచ్ఛ భారత్ విజయానికి 5 అత్యవసర చర్యలు: పర్సనల్ హైజీన్ ఎందుకు కీలకం?

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button