నరసరావుపేట పట్టణంలో 17 వ వార్డు వరవకట్ట నందు పారిశుధ్య కార్యక్రమం నరసరావుపేట నియోజకవర్గ శ్యాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు వార్డులోని రోడ్లను ఊడ్చారు కాలువలను శుభ్రం చేసారు స్థానికులతొ కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పారిశుధ్య కార్యక్రమలు చేస్తున్నాం ఎక్కడ చెత్త చదారం లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం కోసమే ప్రతి రోజు పారిశుధ్య కార్యక్రమలు చేస్తున్నాం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ అనే కార్యక్రమన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా నరసరావుపేటలో ప్రతిరోజు పారిశుధ్య కార్యక్రమలు పెద్ద ఎత్తున చేస్తున్నాం నియోజకవర్గన్ని పారిశుధ్య నిర్వహణలో ఆదర్శంగా మార్చుకునేదుకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Next
21 hours ago
స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా సిపిఎం ప్రచారం – ఫిరంగిపురంలో కరపత్రాల పంపిణీ||CPM Campaigns Against Smart Meters – Pamphlet Distribution in Phirangipuram
21 hours ago
నరసరావుపేటలో 14.30 కోట్ల అన్నదాత నిధుల పంపిణీ – చదలవాడ||14.30 Cr Annadata Funds Distributed in Narasaraopet – MLA Chadlavada
22 hours ago
ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్కు దరఖాస్తులు ప్రారంభం||Open School Admissions Begin for SSC & Inter in Vinukonda
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
AMARAVATHI NEWS: పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం ధరణికోట గ్రామంలో వట్టికుంట దేవేంద్రయ్య గారు మరణించగా వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్..
AMARAVATHI NEWS: పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం ధరణికోట గ్రామంలో వట్టికుంట దేవేంద్రయ్య గారు మరణించగా వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్..
Related Articles
Check Also
Close