ఆంధ్రప్రదేశ్
ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ సమావేశం.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట రిపోర్ట్ రవికిరణ్.
ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ సర్వసభ్య సమావేశం గురువారం జరిగినది. ఈ సమావేశమునకు డిపో అధ్యక్షులు పిజియన్ కుమార్ అధ్యక్షత వహించగా, పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు డి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి మురహరి రావు , డిపో సెక్రటరీస్ ఎస్ రంగారావు పాల్గొని ప్రసంగించారు, ప్రస్తుత వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నుండి భారీ సంఖ్యలో సభ్యులు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ లోనికి చేరడం జరిగినది. చేరిన వారిలో జిల్లా అధ్యక్షులు పి సుధాకర్, డిపో అధ్యక్షులు స్ట రమేష్ బాబు ప్రసాదు పిఎన్ రావు పీకేవలి కే రమేష్ రాజు, కార్యదర్శి సోములు, అశోక్ కుమార్, మౌలాలి, వలి, శ్రీనివాసరావు,