chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Kartika maasa vana: కార్తీక మాస వనభోజన కార్యక్రమం-శ్రీ లలితా సమేత రామకోటేశ్వర స్వామి ఆలయంలో

బాపట్ల జిల్లా:పర్చూరు:చినగంజం:13-11-25:-స్థానిక శ్రీ లలితా సమేత రామకోటేశ్వర స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాస వనభోజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. కీర్తిశేషులు తుమ్మలపెంట పెద్ద రామారావు గారి ధర్మపత్ని రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టి.ఎస్.ఆర్. రామాంజనేయులు దంపతులు ఈ కార్యక్రమాన్ని సమన్వయించారు.

కార్తీక మాస పూజా కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంగా దీపారాధన నిర్వహించారు. ఉసిరి చెట్టు ప్రాంగణంలో అర్చకులు శంకరమంచి హనుమంతరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వనభోజన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker