Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్ఆధ్యాత్మికం📍ఎలూరు జిల్లా

Karthikamasam pratheyaka కార్తీక మాసం ప్రత్యేక ప్యాకేజీ బస్సులు – ఏపీఎస్ఆర్టీసీ

ఏలూరు: 23-10-25:-కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ టూర్ ప్రోగ్రాంలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షబ్నం తెలిపారు.కార్తీక మాసంలోని ప్రతి సోమవారం ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపో నుంచి ప్రత్యేక బస్సులు సాయంత్రం పూట బయలుదేరి, భక్తులను అమరావతి సహా పంచరామ శైవ క్షేత్రాలకు తీసుకువెళ్తాయని తెలిపారు. భక్తులు సులభంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునేందుకు సౌకర్యవంతమైన ప్యాకేజీలను రూపొందించామని పేర్కొన్నారు.

అంతేకాకుండా కార్తీక మాసంలో విద్యార్థులు, అయ్యప్ప భక్తుల కోసం కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. భక్తులు ఏపీఎస్ఆర్టీసీ అందించే ఈ ప్రత్యేక సదుపాయాలను వినియోగించుకొని దైవదర్శనం చేయాలని షేక్ షబ్నం సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button