Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍 హైదరాబాద్ జిల్లాతెలంగాణ

Hyderabad Local News: కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందని-రాష్ట్ర అధ్యక్షుడు మాహేశ్వర్ రాజ్

హైదరాబాద్‌ :26-11-25:-కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతోందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతిని చేతబట్టి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Hyderabad Local News: కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందని-రాష్ట్ర అధ్యక్షుడు మాహేశ్వర్ రాజ్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణతో కలిసి మహేశ్వర్ రాజ్ మాట్లాడుతూ…
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో మనువాద శాస్త్రాన్ని తీసుకురావాలని కొందరు అగ్రవర్ణ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లభిస్తున్న హక్కులు, అభివృద్ధి అవకాశాలు కొందరికి నచ్చడం లేదన్నారు.

Hyderabad Local News: కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందని-రాష్ట్ర అధ్యక్షుడు మాహేశ్వర్ రాజ్

“రాజ్యాంగం ఒక పుస్తకం మాత్రమే కాదు… ఈ దేశ సబ్బండ వర్గాల పవిత్ర గ్రంథం,” అని మహేశ్వర్ రాజ్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏకమై మనువాద శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker