Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local news:లింగపాలెం వద్ద బస్సు ప్రమాదం – మంత్రి పార్థసారథి ఆరా

ఏలూరు:04-11-25:- లింగపాలెం సమీపంలోని జూబ్లీ నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు.ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్ బాబు దుర్మరణం పాలైన విషయం తెలిసిన వెంటనే మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు

Eluru Local news:లింగపాలెం వద్ద బస్సు ప్రమాదం – మంత్రి పార్థసారథి ఆరా

.ప్రమాదంలో మృతుడైన ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.

అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన వారికి సమయానుకూలమైన వైద్యం అందించాలంటూ వైద్యాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.“బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది,” అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button