Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించినకర్లపాలెం ఎంపీడీవో


బాపట్ల జిల్లా:కర్లపాలెం- బలవర్ధకమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కర్లపాలెం ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు పరిశీలించారు.

శుక్రవారం స్థానిక కర్లపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులకి సాంకేతిక విద్యతోపాటు నైతిక విద్యను కూడా బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు మండల విద్యాశాఖ అధికారి టి యు మనోరంజని పాల్గొని వడ్డించే పదార్థాలను పరిశీలించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button