Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్బాపట్ల

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించినకర్లపాలెం ఎంపీడీవో


బాపట్ల జిల్లా:కర్లపాలెం- బలవర్ధకమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కర్లపాలెం ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు పరిశీలించారు.

శుక్రవారం స్థానిక కర్లపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులకి సాంకేతిక విద్యతోపాటు నైతిక విద్యను కూడా బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు మండల విద్యాశాఖ అధికారి టి యు మనోరంజని పాల్గొని వడ్డించే పదార్థాలను పరిశీలించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button