chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Krishna Local News : మండవల్లి మండలంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

మండవల్లి: జనవరి 18:-విశ్వవిఖ్యాత నటసార్వభౌములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత స్వర్గీయ డా. నందమూరి తారఖరామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మండవల్లి మండలంలో ఘన నివాళులు అర్పించారు.

Krishna Local News : మండవల్లి మండలంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

ఈ సందర్భంగా గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, స్థానిక శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు మండవల్లి మండలంలోని మండవల్లి మరియు భైరవపట్నం గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Krishna Local News : మండవల్లి మండలంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

అనంతరం డా. కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజల బాధలు, అవస్థలు చూడలేక తెలుగు ప్రజల కోసం కూడు–గూడు–గుడ్డ ఉండాలనే మహాసంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి రూపాయికే కిలో బియ్యం పథకం, ఉచిత ఇళ్ల పట్టాలు, వృద్ధులకు పెన్షన్లు వంటి ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసి చరిత్ర సృష్టించిన ఘనత ఒక్క అన్న ఎన్టీఆర్‌కే దక్కిందని తెలిపారు.Krishna Local News

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి కన్వీనర్ వీరమల్లి నరసింహారావు గారు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker