chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాల గడువు పెంచాలని డిమాండ్

బాపట్ల:04-12-25:- పట్టణ నూతన మాస్టర్ ప్లాన్‌పై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో, అభ్యంతరాల స్వీకరణ గడువును 30 రోజులు పెంచాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రఘునాథ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం ఉన్న డ్రాఫ్ట్ ప్రజా అభిప్రాయాలను ప్రతిబింబించడంలేదని, గ్రామాలు–వార్డుల స్థాయిలో ప్రజలతో సమావేశాలు నిర్వహించిన తర్వాతే తుది మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారి నేతృత్వంలో సచివాలయాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించాలని చెప్పారు.ప్రజలకు పూర్తిస్థాయి అవకాశం ఇవ్వాలంటే అభ్యంతరాల గడువు పొడిగించడం అవసరమని అన్నం సతీష్ అధికారులు వివరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker