chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Maulana Abul Kalam Azad:మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు-నివాళులర్పించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు

Vijayawada:నవంబర్ 11:-స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అజాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రీ కృష్ణ కాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కూడా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విద్యారంగానికి బాటలు వేసిన మహానుభావుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రతి ఏడాది నవంబర్ 11న “జాతీయ విద్యా దినోత్సవం” జరుపుకుంటున్నామని తెలిపారు.

Maulana Abul Kalam Azad:మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు-నివాళులర్పించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు

విద్యా విభాగ అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు భారత ప్రభుత్వం 1992లో “భారతరత్న” పురస్కారం ప్రదానం చేసిందని, 2008 నుంచి ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతున్నదని వివరించారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా పండితుడు, కవి, అనేక భాషలలో ప్రావిణ్యం కలిగిన వ్యక్తి అని, 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ ఐపీఎస్, సీ‌ఎస్‌బీ, సీసీ‌آర్‌బీ, సీపీఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker