Guntur న్యూస్: మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ & డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్ రావు మరియు తలవాయి కిషోర్ జనసేనా పార్టీ అధ్యక్షులు మరియు కార్పొరేటర్ భర్త సాదు రాజేష్ ఆధ్వర్యంలో
గుంటూరు జోన్ 5 ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర మేయర్ టికెట్ ప్రకటించిన సందర్భంగా 23వ డివిజన్లో సంబరాలు జరుపుకున్నారు.
కోవెలమూడి రవీంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ సందర్భంగా కోవేముడి రవీంద్ర మేయర్ టిక్కెట్ ప్రకటించిన సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ సందర్భంగా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ముడుమాల జాను , గాజుల వారి వీధి నుంచి బోధించార్జి ముక్తం , సైదా 163 వ బూతి ఇన్చార్జి ఇంతియాజ్ , వడ్డెర గూడెం యువకులం యూత్ బంగారు బాబు గోపి వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర పార్లమెంట్ మహిళా
నాయకురాలు కార్యకర్తలు అభిమానులు పాల్గొని సంతోషంగా పండగ వాతావరణం కలిగించారు.
అంగన్వాడీ డ్వొక్ర సాధికారిక సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రథాన కార్యదర్శి నవమి లాం పాల్గొనటం జరిగింది