Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Montha thupaan మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాతాలలో పర్యటిచినమంత్రి కొలుసు పార్థసారధి

బాపట్ల:29-10-25:-మొంథా తుఫాన్‌ ప్రభావంతో బాపట్ల మండలం పాండురంగపురం గ్రామ పరిసరాల్లో వరి, వంగ, పచ్చిమిర్చి పంటలు నీట మునిగాయి. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి గౌ. కొలుసు పార్థసారధి బుధవారం మధ్యాహ్నం గ్రామాన్ని సందర్శించారు.

Montha thupaan మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాతాలలో పర్యటిచినమంత్రి కొలుసు పార్థసారధి

ఈ సందర్శనలో ఆయనతో పాటు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కూడా పాల్గొన్నారు. తుఫాన్‌ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులు స్వయంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.స్థానిక ప్రజలు, రైతులతో మంత్రులు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తుఫాన్‌ వల్ల నష్టపోయిన పంటలకు త్వరితగతిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button