chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

MP Lavu Srikrishna Devarayalu said that YS Jagan Mohan Reddy created chaos in the name of consultation.

పరామర్శ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలజడి సృష్టించారని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. అంబులెన్స్ ఆలస్యంతో ఒకరు మృతి చెందగా, అట్టహాసంగా చేసిన ర్యాలీలో మరో ఇద్దరు మృతి చెందినట్లు చెప్పారు. ఒకరిని పరామర్శించడానికి వచ్చిన జగన్.. ముగ్గురి చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతోపాటు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ
సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో బెట్టింగ్ రాయుడి పరామర్శకు వచ్చి జగన్ అరాచకం సృష్టించారని అన్నారు. జగన్ వల్లే వైకాపా ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు మృతి చెందినట్లు చెప్పారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker