chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు కల్పిస్తాం-ఫోరం జాతీయ అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి

Hyderabad:- దేశ ఆర్థికాభివృద్ధిలో రెండు దశాబ్దాలకు పైగా అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫొరం (ఎ.ఐ.ఎ.వి.ఐ.ఎఫ్) కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఫోరం జాతీయ అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి పేర్కొన్నారు.

ప్రభుత్వ సహకారంతో యువతకు పారిశ్రామిక శిక్షణ అందించడంతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

Hyderabad Local News :ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు కల్పిస్తాం-ఫోరం జాతీయ అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి

ఎ.ఐ.ఎ.వి.ఐ.ఎఫ్ రజతోత్సవాలను 2026 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రధాన్ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ప్రీ లాంచ్ మీడియా సమావేశంలో రజతోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Hyderabad Local News :ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు కల్పిస్తాం-ఫోరం జాతీయ అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి

ఈ రజతోత్సవాలకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి టి.జి. భరత్‌తో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువతలో పారిశ్రామిక ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో కార్యక్రమంలో 50 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.Hyderabad Local news

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker