ఆంధ్రప్రదేశ్

AP NEWS: కృష్ణా నదిలో ఆది దంపతుల నదీ విహారం

VIJAYAVADA TEMPLE FESTIVAL

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు -2025 పురస్కరించుకొని 13.04.2025 సాయంత్రం 5 గంటలకు – శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుండి దేవ దేవీరిలకు పవిత్ర కృష్ణానదిలో- నదీ విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లే ఉత్సవము ప్రారంభ మైనది. వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాలు నడుమ స్వామి, అమ్మ వార్లకు నదీ విహారము నిర్వహించటకు మల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన బృందం మహామండపం వద్దనుండి కూచిపూడి నృత్య కళాకారులు, తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలతో కోలాహలంగా దుర్గా స్నానఘాట్ చేరింది. పుష్పాలంకరణ చేసిన ఫంటు పై స్వామి, అమ్మవార్లను అధిరోహింపజేసిన అనంతరం కృష్టానదిలో నదీవిహారం ప్రారంభం అయింది. కళ్యానోత్సవ ఆది దంపతులను కృష్ణా నదిలో విహరింపజేశారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker