Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local news:నల్లమడ వాగుపైగ్రీవెన్స్ నందుకలెక్టర్ కు వినతి పత్రం అందజేసినరైతులు

గుంటూరు, నవంబర్ 3:-నల్లమడ వాగులో 55,000 క్యూసెక్కుల నీరు కిందకు పోయే విధంగా తగిన పనులు చేపట్టాలని, వాగు ఉప్పొంగిపోవడంతో పంటలు నష్టపోయిన రైతులకు ఈ-క్రాఫ్ట్ ద్వారా నష్టపరిహారం చెల్లించాలని నల్లమడ రైతులు డిమాండ్ చేశారు.ఈ మేరకు నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ రావు, యార్లగడ్డ అంకమ్మ చౌదరి, లావు అంకమ్మ చౌదరి, హరిబాబు తదితరులు సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం సమర్పించారు.

Guntur Local news:నల్లమడ వాగుపైగ్రీవెన్స్ నందుకలెక్టర్ కు వినతి పత్రం అందజేసినరైతులు

రైతులు మాట్లాడుతూ – వాగు పునరుద్ధరణ పనులు సక్రమంగా చేయకపోవడం వల్ల భారీగా నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోయాయని, వెంటనే నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కోరారు.కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువచ్చిన అధికారులు రైతుల సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button